ఏలూరు తూర్పు వీధి జాతర చిహ్నాన్ని ఆవిష్కరించిన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి).

ఏలూరు తూర్పు వీధి జాతర చిహ్నాన్ని ఆవిష్కరించిన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి).

ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

 ఏలూరులో తూర్పు వీధి  జాతరను పురస్కరించుకొని అమ్మవారి చిహ్నన్ని ఏలూరు నియోజకవర్గం ఎం ఎల్ ఏ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జాతర కన్వీనర్ వంగినేని భాను ప్రకాష్, జాతర కమిటీ పెద్దలు వంటినేని సాయిబాబు ,ముసునూరి బాలాజీ, క్లస్టర్ ఇంచార్జ్ మారం హనుమంతరావు, కాంట్రాక్టర్ శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Add


Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post