విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు శాసనసభ్యులు సోదరుడు కృష్ణ కిషోర్ రెడ్డి.



విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు శాసనసభ్యులు సోదరుడు కృష్ణ కిషోర్ రెడ్డి.

 ప్రకాశం జిల్లా కొమరోలు మండలం, సర్విరెడ్డిపల్లె గ్రామంలో శ్రీశ్రీశ్రీ అంకాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్ల విగ్రహా ప్రతిష్ట మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు  సోదరుడు శ్రీ ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి  మరియు మాజీ ఎంపిటిసి ముత్తుముల సంజీవరెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గోన్నారు. విగ్రహా ప్రతిష్ట అనంతరం ఆలయంలో అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గోని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్బంగా ఆలయ పూజారి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు, వేద మంత్రాలు ఆశీర్వచనాలు అందించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, భక్తులు పాల్గోన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post