కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి లేఖ..!


 *కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి లేఖ..!

*S.I.R గడువు పొడిగించాలని సీఈసీకి విజ్ఞప్తి.*

*రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి.*

*ఏపీలో ఇప్పటివరకు 88 శాతం S.I.R ప్రక్రియ పూర్తయింది.*

*మరణించిన ఓటర్లను మినహాయిస్తే, ఇంకా 9 శాతానికి పైగా పూర్తి కావాల్సి ఉంది.*

*: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్*

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post