బొబ్బిలి కోటలో అయ్యప్ప పడిపూజా.స్వామియే శరణం అయ్యప్ప.



 బొబ్బిలి కోటలో అయ్యప్ప పడిపూజా.స్వామియే శరణం అయ్యప్ప.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీను.

 బొబ్బిలి కోట లో ఎం ఎల్ ఏ బేబీ నాయన  ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం అత్యంత కడుభక్తి శ్రద్ద లతో, జనరంజకంగా జరిగింది. సుమారు 5000మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములందరికి బిక్ష ఏర్పాటు చేశారు.  మరడా o రవి పంతులు, నిష్ఠల ధర్మా రావు (బొబ్బిలి )చేతులు మీదుగా పూజాది కార్య క్రమా లు కడుభక్తి శ్రద్ద లతో జరిగాయి. 

Post a Comment

Previous Post Next Post