దసరా ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణకు ఆదేశాలు.



దసరా ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణకు ఆదేశాలు.

ఈనెల 29న (సోమవారం), మూల నక్షత్రం రోజున, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మవారు, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారల దేవస్థానానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆదేశాలు జారీ చేశారు.
▪️సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3:30 గంటల నుండి 4:30 గంటల మధ్య పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
▪️ఇందుకోసం ప్రభుత్వం రూ.20,000/- లు మంజూరు చేసింది.
▪️సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి...

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post