జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ తప్పనిసరి.
సోమవారం PGRSలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ.
కలెక్టర్ సీరియస్:
సర్కులర్ అమలు చేయని స్కూళ్లపై చర్యలు.
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం.
ఎంఈఓలకు సర్కులర్ ఫార్వర్డ్ చేయని అధికారులపైనా చర్యలు.
జర్నలిస్టుల పిల్లల రాయితీ ఎట్టి పరిస్థితిలో అమలు కావాలి.
