బిజినెస్ ఎలైట్ మీట్ కార్యక్రమం లో పారిశ్రామికవేత్తలతొ కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్.జి.వి.ఎస్. కన్వెన్షన్ హాల్ లో జిల్లా యంత్రాంగం ఏర్పాటుచేసిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ మీట్ - 2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజ బాబు , జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి , విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ , సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయకుమార్ , కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి , మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి , మారిటైం బోర్డ్ చైర్మన్ శ్రీ దామచర్ల సత్య , ఏపీ టూరిజం చైర్మన్. నూకసాని బాలాజీ , యువ నాయకులు మరియు యువ పారిశ్రామికవేత్త శ్రీ మాగుంట రాఘవ రెడ్డి , దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ , లలిత సాగర్ మరియు ప్రముఖ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు.తదితరులు పాల్గొన్నారు.



