పిడుగుపడి మృతి చెందిన రైతు.


పిడుగుపడి మృతి చెందిన రైతు.

క్రైం 9 మీడియా ప్రతినిధి, జిల్లా ఇంచార్జి (క్రైమ్)

పి. మహేశ్వరరావు.

 అనకాపల్లి అక్టోబర్:04

బుచ్చయ్య పేట మండలంలో గల చిన్న మదిన గ్రామానికి చెందిన  సియ్యాద్రి అప్పలనాయుడ(54) శనివారం గేదెలు మేపడానికి గ్రామ సమీపంలో  వెళ్లాడు. గేదల మేపుతుండగా   సాయంత్రం ఐదు గంటల సమయంలో  ఈ దురు గాలులు తో కూడిన వర్షం ప్రారంభమై పిడుగు పడింది.పిడుగు పడడం తో  గేదెలు మేపుతున్న అప్పలనాయుడు ఘటనా స్థలంలోని   మృతి చెందాడు. పిడుగుపాటుకు అప్పలనాయుడు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుగా విలపిస్తున్నారు.

 

Post a Comment

Previous Post Next Post