ఏలూరు నగరంలోతెలుగుదేశం పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం.





ఏలూరు నగరంలోతెలుగుదేశం పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం.

ఏలూరు నగరంలో క్రాంతి  ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో  మంత్రివర్యులు  గొట్టిపాటి రవికుమార్ , కొలుసు పార్థసారథి , భవిష్యత్ కార్యాచరణ పై టీడీపీ నేతలకు , కార్యకర్తలకు మరియు అభిమానులకు దిశా నిర్దేశం  ఇవ్వడం జరిగినది.

ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ  పుట్టా మహేష్ కుమార్ , ఏలూరు జిల్లా అధ్యక్షులు  గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య , దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్,  చింతలపూడి శాసనసభ్యులు  సోంగా రోషన్ కుమార్ , మడకశిర  శాసనసభ్యులుM.S రాజు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post