*అనకాపల్లి జిల్లా*
*లంచం తీసుకుంటు అనిషా అధికారులకు పట్టుబడ్డ టౌన్ ఎస్ ఐ.దాసరి ఈశ్వరరావు*
50 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ ఈశ్వరరావు.
సీజ్ చేసిన షాప్ తెరపించే విషయంలో 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ
మొదటిగా రెండు లక్షలు డిమాండ్ చేసిన ఎస్.ఐ.
