నూతనంగా 99 పీకే ని ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీ వి ఆంజనేయులు ప్రారంభించారు.




పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన  నూతనంగా 99 పీకే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు  జీ వి ఆంజనేయులు పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post