రజతోత్సవ వేడుకలో పాల్గొన్న శాసనసభ్యులు ముత్తుముల.


 రజతోత్సవ వేడుకలో పాల్గొన్న శాసనసభ్యులు ముత్తుముల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోనీ సూర్య విద్యనికేతన్ పాఠశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యా సంస్థ అధినేత బ్రాహ్మణంద రెడ్డి & పద్మావతి గార్ల ఆహ్వానం మేరకు గిద్దలూరు శాసనసభ్యులు.ముత్తుముల అశోక్ రెడ్డి.వారి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.వారిని మేళతాళాలతో సాదర స్వాగతం పలికారు.

 రజతోత్సవ వేడుకలలో సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

 శాసనసభ్యులు మాట్లాడుతూ 2001లో ప్రారంభించినపుడు ఈ ప్రాంతంలో విద్యార్థిని, విద్యార్థుల కోసం నాణ్యమైన విద్య అందించాలని ఉత్తమ మైన భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలనిలక్ష్యంతో ప్రారంభించి కట్టుబడి గా పనిచేశారు. 

ఈరోజు నెంబర్ 1స్కూల్ గా సూర్య ఎదిగి క్వాలిటీ లో మార్కాపురం, ఒంగోలు కంటే తక్కువ ఫీజు లతో మోడల్ స్కూ ల్ తీర్చి దిద్దాలని ఈ స్కూల్ లో 1860 మంది విద్యార్థులు చదువుతున్న ఎంతో డిసిప్లిన్ గా ఉంటారు కాబట్టే నా ఇద్దరు పిల్లలు ఇక్కడే చదివించాను రాబోవు రోజుల్లో నేను చదివింది సూర్య విద్యా నికేతన్ అని గొప్పగా చెప్పుకునేలా తీర్చిదిద్దాలి.

ఈ కూటమి ప్రభుత్వం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థని తీర్చిదిద్దే పట్ల శ్రద్ధ చూపుతున్నారు అని పిల్లలకి సమాజాన్ని అర్థం చేసుకునే తత్వాన్ని ప్రదర్శించాలి అని ప్రపంచంలో విద్యా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందుతుంది పిల్లలకు చదువు జీవితంలో ఒక అంశం దానితో పాటు సమాజం గురించి కూడా తెలియాలి పూర్వం విద్యార్థులు చదువు అయిపోయిన వెంటనే గ్రౌండ్ లో ఆటలు ఆడే వాళ్ళు నేడు మొబైల్ లో ఉంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు తల్లిదండ్రులు పిల్లలు ఫోన్లో ఏమి చూస్తున్నారో గమనించాలన్నారు.

 విద్యార్థులు ఇప్పుడే అత్యున్నత లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదవాలి అని తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రయోగాలకు సంబంధించిన ప్రయోగాలను పరిశీలించి వాటి వినియోగం గురించి తెలుసుకున్నారు,సూర్య విద్యా సంస్థ, అధినేత బ్రాహ్మణంద రెడ్డి మరియు యాజమాన్యం ఎమ్మెల్యే గారిని గజ మాల, శాలువాతో ఘనంగా సన్మానించారు,కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి , సొసైటీ బ్యాంక్ చైర్మన్. దుత్తా బాల ఈశ్వరయ్య, బోయిలపల్లి కిషోర్, రమేష్ రెడ్డి, బాబాయ్, పట్టణ నాయకులు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు.తదితరులు రజతోత్సవం పాల్గొన్నారు,

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post