2027 గోదావరి పుష్కరాల తేదీలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.


 2027 గోదావరి పుష్కరాల తేదీలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.

▪️2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు.

▪️12 రోజుల పాటు  గోదావరి పుష్కరాలు కొనసాగనున్నట్లు తెలిపిన ప్రభుత్వం.

▪️తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ గారి అభిప్రాయం మేరకు తేదీలు ప్రకటన.

▪️విజయవాడలోని ఎండోమెంట్స్ కమిషనర్  నుంచి అందిన ప్రతిపాదనలను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం.

▪️ఈ మేరకు నోటిఫికేషన్  జారీ చేసిన దేవాదాయ శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి  ఎం. హరి జవహర్ లాల్.

Post a Comment

Previous Post Next Post