తిరుపతి. గుర్తుతెలియని వ్యక్తి మృతి.


 తిరుపతి.  గుర్తుతెలియని వ్యక్తి మృతి.


రుయా ఆసుపత్రి ప్రాంగణంలో ఘటన.


 మృతుడు 55 సంవత్సరాలు ఉన్న వ్యక్తిగా గుర్తింపు.


 మృత దేహాన్ని రుయా మార్చురీకి తరలింపు.


 ఎవరైనా మృతుడుని గుర్తించిన ఎడల తిరుపతి వెస్ట్ పోలీసులను సంప్రదించండి.

Post a Comment

Previous Post Next Post