పోలీసులపై హోటల్ సిబ్బంది దాడి.




తిరుపతి.

 పోలీసులపై హోటల్ సిబ్బంది దాడి.

 అన్నమయ్య సర్కిల్ సమీపంలోని 5 స్టార్ చికెన్ హోటల్లో ఘటన.

 కుటుంబ సభ్యులతో హోటల్ కు వెళ్లిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ రామ్మోహన్.

 ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే మరొక ఆర్డర్ తెచ్చి ఇచ్చిన సర్వర్.

 ఇదేమిటని ప్రశ్నించిన ఏ ఎస్ ఐ కుటుంబంపై దుర్భాషలాడి దాడి.

 విషయం తెలుసుకున్న ఈస్ట్ ఎస్ఐ గిరిబాబు పై దాడికి చేసిన వైనం.

 బాధితుడు రామ్మోహన్ ఫిర్యాదుతో  4 గురు పై క్రైమ్ నెం :404/2025 కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు

Post a Comment

Previous Post Next Post