పులివెందుల పట్టణంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం వికటించి పాప మృతి.
పులివెందుల జులై 3,త్రీలోకేష్, క్రైమ్ 9 మీడియా ప్రతినిధి.
- *కడుపు నొప్పి*తో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన పాపకు *ఇంజక్షన్* వేశారు
- ఇంజక్షన్ వేసిన కొద్దిసేపటికే *పాప మృతి* చెందింది
- *అర్ధరాత్రి* బంధువులు పాప మృతదేహంతో హాస్పిటల్ ముందు *బైఠాయించి* నిరసన
- “*ఠాగూర్ సినిమా*లా వైద్యం చేశారు” అని బాధితుల ఆగ్రహం
- *CI శ్రీరాం* వచ్చి బాధితులకు సర్దిచెప్పారు
- *కేసు నమోదు* చేసి విచారణ చేస్తామని పోలీసుల హామీ
- *తుగూట్ల మధు* బాధితులకు అండగా నిలిచారు
పులివెందుల పట్టణంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం వికటించి పాప మృతి చెందగా బంధువులు అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న సిఐ శ్రీరామ్ అక్కడికి చేరుకొని అందరికీ సర్దిచెప్పి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కేసు నమోదు చేయడం జరుగుతుందని వారికి తెలిపారు.
